Contest

    బీహార్ మహాకూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

    March 22, 2019 / 03:54 PM IST

    బీహార్ మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.శుక్రవారం(మార్చి-20,2019) ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.రాష్ట్రంలోని మొత్తం 40లోక్ సభ నియోజకవర్గాల్లో ఆర్జేడీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో,ఆర్ఎల్ఎస్ పీ 5స్థ

    గుత్తా సుఖేందర్ రెడ్డి MLC : నల్గొండ TRS MP వేమిరెడ్డి నర్సింహారెడ్డి

    March 21, 2019 / 03:12 PM IST

    TRS నల్గొండ లోక్ సభ స్థానాన్ని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఎవరికి కేటాయించారు అనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుత్తాను కాదని…వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్�

    కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

    March 21, 2019 / 08:55 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి TRSలో జాయిన్ అయినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మొదటి వేసిన ఓటు వేసినట్లు చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల

    సికింద్రాబాద్‌లో త్రిముఖ పోటీ : గెలుపెవరిది?

    March 20, 2019 / 02:23 AM IST

    లోక్‌ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.

    అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

    March 18, 2019 / 10:38 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�

    సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

    March 15, 2019 / 11:52 AM IST

    కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �

    మాయావతి ప్రధాని కావాలి.. బీఎస్పీతో పొత్తు ఉందన్న పవన్

    March 15, 2019 / 10:07 AM IST

    రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�

    గెలుపు ఖాయమేనా : మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి లోకేశ్

    March 13, 2019 / 03:25 PM IST

    అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్‌ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్‌ పోటీ చేయడం ద్వారా

    ఇది కన్ఫామ్ : మంగళగిరి నుంచే లోకేష్ పోటీ

    March 13, 2019 / 09:03 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కన్ఫామ్ అయిపోయింది.

    ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో  పోటీ

    March 13, 2019 / 06:21 AM IST

    హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే  మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. �

10TV Telugu News