Home » Contest
బీహార్ మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.శుక్రవారం(మార్చి-20,2019) ఆర్జేడీ నేత మనోజ్ ఝా సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.రాష్ట్రంలోని మొత్తం 40లోక్ సభ నియోజకవర్గాల్లో ఆర్జేడీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో,ఆర్ఎల్ఎస్ పీ 5స్థ
TRS నల్గొండ లోక్ సభ స్థానాన్ని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఎవరికి కేటాయించారు అనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుత్తాను కాదని…వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్గా కొనసాగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్�
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి TRSలో జాయిన్ అయినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మొదటి వేసిన ఓటు వేసినట్లు చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల
లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �
రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�
అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్ పోటీ చేయడం ద్వారా
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కన్ఫామ్ అయిపోయింది.
హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. �