Home » Contest
వెటరన్ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మాటోండ్కర్ కాంగ్రెస్లో చేరబోతోందా..ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు..అంత స్పష్టంగా చెప్పడం లేదు కానీ కుదిరితే ఏకంగా లోక్సభ బరిలో కూడా పోటీకి ఆమె దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్తో పాటు ముంబై
ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న ఎన్నిక�
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్..వెంకటేశ్ నేతకానికి టికెట్ కన్ఫాం చేశారు. దీనితో ప్రభుత్వ సలహాదారు పదవికి వి�
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్సభ అభ్యర్�
ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క
ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ,బీహార్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఆప్ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం(మార్�
జార్ఖండ్ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించ
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం
ప్రధాన మంత్రి మోడీపై పోటీ చేస్తామంటున్నారు రైతులు. అవును ఇప్పటి వరకు పంటలు పండించిన వారు..ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుండి 1000 మంది రైతులు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రై
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్