Home » cop
పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడిస్తున్నారు. అరెస్టు చేసిన నాసిరుద్దీన్ అల�
అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించడం మొదలుపెట్టాడో సబ్-ఇన్స్పెక్టర్. ఎస్ఐపై ఆరోపణలు పై ఆఫీసర్లకు చేరడంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును మరో అధికారికి ట్రాన్సఫర్ చేశా�
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్
పోలీస్ కానిస్టేబుల్ లాఠీ లాక్కొని అతణ్నే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన బెంగళూరు-మైసూర్ రోడ్ పై జరిగింది. రాత్రి 10.. 10న్నర సమయంలో కొలూరు చెక్ పోస్ట్ వద్దకు ఓ వాహనం వచ్చి ఆగింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్(25) అతని వద్దకు వెళ్లి దేశ�
ఏంటీ..ఈ పోలీసు ఇలా ఉన్నాడేంటీ ? కరోనా వైరస్ లాంటి ఉన్న హెల్మెట్ పెట్టుకున్నాడేంటీ ? ఏం చేస్తున్నారు ? అనేగా మీ అనుమానం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగ�
ముంబైలో 10th పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ప్రతీరోజు ఒక యుద్ధమే. ముంబైలో ఉండే రద్దీ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ విద్యార్ధిని 0th పరీక్ష రాయటానికి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రిక్షాలో వె�
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి
కక్ష సాధింపులో భాగంగా తనను బదిలీ చేశారని భావించిన ఓ ఎస్ఐ వినూత్నంగా నిరసన తెలిపాలని అనుకున్నాడు. ఏకంగా 65 కిలోమీటర్లు పరుగు తీశాడు. కానీ..అంతదూరం పరుగెట్టలేక మధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తరప్�
అవసరంలో ఉన్న వారికి తోచిన సాయం చేయమంటారు కొందరు. కానీ కొంతమంది ఏమీ పట్టించుకోరు. నేరాలు, ఘోరాలు తమ కళ్ల ముందు జరుగుతున్నా స్పందించరు. మానవత్వానికి కొన్ని ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. కానీ ఓ మహిళా పోలీసు అధికారి చేసిన సహాయానికి హ్యాట్ప�