Home » coronavirus effect
కరోనావైరస్.. ప్రపంచంలోనే ఏ మూలకు వెళ్లినా వినిపిస్తున్న పదం. భయంతో నిద్ర లేకుండా చేస్తుంది. ఈ కారణంతోనే ఒకరికి తెలిసిన విషయాన్ని మరొకరికి షేర్ చేసుకోవాలనే ఆరాటంతో కరోనా గురించి ప్రతి విషయాన్ని వైరల్ గా మార్చేస్తున్నారు. అయితే ఇటీవల కరోనా మ్
కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదని అన్ని రకాల వీసాలను సస్పెండ్
మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాధికారులు పలు సూచనలిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే.. ట్రంప్ తమ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని చివాకులు పెట్టినట్లే జర్మన్ చాన్సిలర్ ఏంజిలా మార్�
కేరళను కొద్ది రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. కరోనా కేసులు 14కు చేరడంతో పలు ఆంక్షలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గుమిగూడే పరిస్థితే లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను మార్చి 31వరకూ మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవల చేసిన వ�
గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్లో బుధవారం ఒక్కరోజులోనే 238 కరోనా కేసులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారి సంఖ్య 262కు చేరింది. రోగులందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి పబ్లిక్కు దూరంగా ఉండేలా చూస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది. World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్ప
కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత
కరోనా కేసులు అగ్ర దేశమైన అమెరికాలో వేగవంతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి 30మంది చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నా.. బుధవారానికి కరోనా పాజిటివ్ కేసులు 1000కి చేరినట్లు సమాచారం. వాషింగ్టన్ ప్రాంతంలోనే ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ
కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.
సైంటిస్టులు ఇస్తున్న ముందస్తు సూచనలు భయపెట్టేస్తున్నాయి. సమ్మర్ ఎంటర్ అయ్యే సమయానికి భారత్కు వచ్చిన కరోనా.. వింటర్ సమయానికల్లా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి పూర్తయ్యే సమయానికి కల్లా.. కరోనా కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్�