coronavirus effect

    పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బంద్

    March 19, 2020 / 07:58 AM IST

    భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్�

    ప్రయాణికులు లేక 168రైళ్లు రద్దు

    March 19, 2020 / 06:01 AM IST

    ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్‌గా ట్రైన్ సర్వీస్ క్యాన్�

    గోమూత్రంతో కరోనా తగ్గిపోతుందని చెప్పిన వ్యక్తి అరెస్టు

    March 17, 2020 / 02:34 PM IST

    కరోనావైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే గో మూత్రం చాలు వైరస్ మాయమైపోతుందని.. రూమర్లు పుట్టిస్తున్నారు. ఏ రకంగా సర్టిఫై కాని ఈ సొంత వైద్యంతో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. �

    కరోనా ఎఫెక్ట్ : ఇరాన్ నుంచి ముంబై చేరుకున్న 234 మంది భారతీయులు

    March 15, 2020 / 03:58 AM IST

    కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది.

    కరోనా మందు ఇదేనంటూ.. గో మూత్రంతో హిందూ మహాసభ పార్టీలు

    March 14, 2020 / 07:08 PM IST

    కరోనా వైరస్.. మూడు నెలల్లోనే యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మందుల్లేవంటూ ఐసోలేషన్‌లో వార్డుల్లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. శాస్త్రవేత్తలు మందు కనుగొనే పనిలో ఉంటే  హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ గో మూత్రం

    కరోనాను తరిమికొట్టడానికి మిగిలింది 30రోజులే..

    March 14, 2020 / 05:04 PM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా నుంచి భారత్‌ను కాపాడుకోవడానికి కేవలం 30రోజుల సమయం మాత్రమే ఉంది. విదేశాల నుంచి స్థానికంగా వ్యాప్తించే దశను దాటిన ఇండియాకు రానున్న రోజులు మరింత కీలకం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ�

    Coronavirus గురించి ఈ అపోహలు మర్చిపోండి

    March 13, 2020 / 07:44 PM IST

    ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్ అని వణికిపోతుంటే ఏం పరవాలేదు. మా దగ్గర మందుంది. ఈ చిట్కా వాడితే తగ్గిపోతుందంటూ వృథా కబుర్లు చెబుతున్నారు. వాళ్లేదో ధైర్యం కోసం చెప్పారని అనుకుంటే పరవాలేదు. కానీ, అవే ప్రామాణికంగా తీసుకుని గుడ్డిగా ఫాలో అయితే మహమ�

    భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ

    March 13, 2020 / 05:48 PM IST

    ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. ప

    రూ.500కోట్ల ఖర్చుతో 300 అడుగుల సమాధిలో కరోనా శవాలు

    March 13, 2020 / 10:56 AM IST

    చైనాలో కట్టడి చేసిన కరోనా.. రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వేగంగా పాకుతుంది. లక్షా 28వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల్లో చైనా, దక్షిణ కొరియాలతో పాటు ఇరాన్, ఇటలీల్లోనూ మెజారిటీ కేసులు కనిపిస్తున్నాయి. చైనాలో కేసుల�

    కరోనా స్పెషల్.. ఆనంద్ మహీంద్రాకు స్పెషల్ గిఫ్ట్

    March 13, 2020 / 10:12 AM IST

    మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు తన ఫ్రెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అశోక్ కురియన్ అనే నా ఫ్రెండ్ N95 రీ యూజబుల్ మాస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడని ట్విట్ట�

10TV Telugu News