coronavirus effect

    ‘కరోనా వెళ్లిపో.. నీకిక్కడ పనిలేదు’ భజన కాదు పద్ధతైన పాట

    March 10, 2020 / 05:03 PM IST

    ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్‍‌కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా క�

    శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ

    March 9, 2020 / 11:27 PM IST

    శ్రీలంక పర్యాటకులు భారత్‌కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్‌కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంట

    తెలంగాణ, ఏపీలతో పాటు భారత దేశ వ్యాప్తంగా కరోనా టెస్టు చేసే సెంటర్లివే..

    March 9, 2020 / 06:20 PM IST

    మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా

    న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. అమెరికాలో 19మందికి కరోనా

    March 8, 2020 / 09:58 AM IST

    వాషింగ్టన్‌ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్‌తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది చైనాలో మొదలైన కరోనాను COVID-19గా పే�

    అరుణాచల్‌ప్రదేశ్‌లో ఫారెనర్స్‌కు అనుమతి లేదు

    March 8, 2020 / 09:29 AM IST

    ‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మ

    కరోనా దెబ్బకు కాలుష్యం మాయం…ఎందుకంటే!

    March 2, 2020 / 05:21 AM IST

    కరోనా ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్‌… ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే

    చైనాదేశం తర్వాత ఎక్కువ మంది కరోనా బాధితులుంది ఈ క్రూయిజ్ షిప్ లోనే!

    February 13, 2020 / 07:06 AM IST

    చైనాను భయపెడుతున్న దాని కంటే క్రూయిజ్ షిప్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లోనే కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్‌లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3వేల 700 ప్రయాణీకులతో పాటు  సిబ్బంది ఉన్నారు. వీరిలో 138 భా�

    కరోనా ఎఫెక్ట్ : చైనాలో చిత్ర విచిత్రాల మాస్క్ లు చూడండీ..

    February 10, 2020 / 06:32 AM IST

    కరోనా వైరస్ భయంతో చైనాలో మాస్క్ లకు ఫుడ్ డిమాండ్ ఏర్పడింది. మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది.  దీంతో చైనీలు తమదైన శైలిలో ఇంట్లో ఉండేవాటితో మాస్క్ లు తయారు చేసేసుకుంటున్నారు. వాటిని పెట్టుకుంటున్నారు. ఈ మాస్క్ లు చూస్తే భలే విచిత్రంగా..విభిన్

    కరోనాతో పోరాడుతున్న సిస్టర్ ‘అమ్మా’ హ్యాట్సాఫ్ : గాల్లోనే హగ్ చేసుకున్న తల్లీ బిడ్డా..heartbreaking video

    February 8, 2020 / 04:31 AM IST

    చైనాలోని హనాన్‌ ప్రావిన్స్‌ ఫుగావ్‌ కౌంటీలోని పీపుల్స్‌ ఆస్పత్రిలో లీ హయాన్ అనే నర్సు కరోనా వైరస్ సోకిన బాధితులకు సేవలందిస్తోంది. తన చిన్నారి కూతుర్ని కూడా ఇంటి దగ్గరే విడిచిపెట్టిన కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. బిడ్డను కళ్లారా చూడా�

    కరోనా వైరస్ ఎఫెక్ట్ : విమానాల్లో భోజనం, కాఫీ, టీ, బ్లాంకెట్స్, మేగజైన్స్ బంద్

    January 29, 2020 / 02:35 PM IST

    కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు.  విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ

10TV Telugu News