Home » coronavirus
కరోనా వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కడాతేగానీ డొక్క ఆడని పరిస్థితి. చేతినిండా పని దొరికితేనే ఆ రోజు కుటుంబ సభ్యులకు పట్టెడన్నం పెట్టే�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు
తనను ప్రశ్నించిన ఓ మహిళా రిపోర్ట్ పై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తనను ప్రశంసించాల్సిందేనని ఆ మహిళా రిపోర్టర్ కు ట్రంప్ సూచించారు. సోమవారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా సమావ�
సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం
దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 79 కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి వేగంగా కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించటం కోసం పోలీసులు ఖైదీలను తీసుకువెళ్లాటానికి ఉపయోగించే 25 వ్యాన్లను మెుబైల్ ల్య�
స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై హంగామా చేసింది. కరోనాతో జనం బయటకు రావడానికే భయపడుతుంటే, ఆ మహిళ మాత్రం బరితెగించింది. రోడ్డుపైకి వచ్చిన ఒంటిమీదున్న
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�
ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి