Home » coronavirus
ఏపీ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీకి తీరని నష్టం కలుగుతోంది. లాక్ డౌన్ ను మరోసారి కేం
బాల జ్యోతిష్కుడు…అభిజ్ణ ఆనంద్ ఇప్పుడు సంచలాత్మకంగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా వైరస్ పై ఏడాది క్రితమే వెల్లడించిన ఓ వీడియో బయటకు పొక్కడంతో..ఇతను ఫేమస్ అయ్యాడు. ఇతను ఇంకా ఎలాంటి విషయాలు చెబుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొ�
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక న
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గుతూ అనిపిస్తూనే..మరలా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం మరో 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 31 కేసులు ఉన్నాయి. గాజులరామారాంలో ఒకే కుట�
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ �
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు సర్వత్రా లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వం నిత్యవసరాలు సప్లై చేసి ప్రజల ఆకలి తీరుస్తుంది. భారతదేశంలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ.. ఆల్కహాల్ కు నో చెప్పేశారు. షాపులు కూడా తెరవొద్దని మద్యం అమ్మకాలు ఆపేయాలని ఆంక్షలు �
సహాయం చేయాల్సి ఉంటే..ఎలా చేస్తారు ? ఆ ఏముంది..ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో..వారి వద్దకు వెళ్లి తమకు తోచిన విధంగా సహాయం చేసి వస్తాం..అంతే కదా..అంటారు కదా..కానీ కొంతమంది తమ రూటే సపరేటు అంటుంటారు. దీనిని క్యాష్ చేసుకోవాలని..పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప
ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవ�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 14 మంది చనిపోగా… 35 మంది కరోనా మహమ్మారి నుంచి క�
తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది.