Home » couple
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చ
తాజాగా చత్తీస్గఢ్, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై ఎదురుగా కూర్చుంది. దీంతో ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అది కూడా బైకు రైడ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించారు.
వెడ్డింగ్ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
పిల్లలు లేకపోతే ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ, ఒక జంట మాత్రం తల్లిని చంపి, ఆమె పది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని, చిన్నారిని కాపాడారు.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగులో చిక్కుకుంది. ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకుపోయింది. డ్రైవర్ వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకె�
గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.
ఈ రోజుల్లో ఆకలేసినప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగేది ఇన్స్టంట్ నూడిల్స్ మాత్రమే. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. అప్పుడప్పుడూ అయితే ఒకే.. కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే ఎవరికైనా కష్టమే
మధ్య ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిందో జంట. అనంతరం ఆ శవాన్నిపూడ్చి పెట్టి అదే ఇంట్లో నివసించసాగారు. తాగిన మైకంలో నిజం చెప్పటంతో పోలీసులు ఆజంటను అరెస్ట్ �
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు లేఖ రాశారు. దంపతులు వారి జీవితంలో మూడు మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని..ఈ మూడుమాటలు వారిజీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతాయని మూడు మాటలు సూచించారు.