Home » covid 19
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోందా?
దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మానవాళిని వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపాల్లో విరుచుకుపడుతోంది.
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు వివరాలు తెలిపారు.
ఈ కొత్త వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ సబ్ వేరియంట్కు చెందినదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆ వైరస్ చైనాను గడగడలాడించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సమస్త మానవాళిని బెంబేలెత్తించింది.
కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి.