CP Sajjanar

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంలో విచారణ

    December 10, 2019 / 02:00 PM IST

    దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు.      ఎన్ కౌంటర్ ఎందుకు చేయ�

    సౌకర్యాలు లేవు : దిశా నిందితుల డెడ్ బాడీస్ తరలింపు

    December 8, 2019 / 12:47 AM IST

    మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరల�

    పోలీసులపై చర్యలు తీసుకోవాలి : దిశ కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్

    December 7, 2019 / 06:42 AM IST

    దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్‌లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షం : సీపీ సజ్జనార్‌ ఫోటోకు పాలాభిషేకం

    December 6, 2019 / 02:19 PM IST

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    సీపీ సజ్జనార్ ఎవరు.. గతంలో ఏం చేశారు?

    December 6, 2019 / 10:48 AM IST

    దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్‌ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో విచారణ జరుపుతుండగా నిందితులపై ఎన్ కౌంటర్ జరి

    దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్

    December 6, 2019 / 09:58 AM IST

    కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు. 

    దిశా కేసు : హ్యాట్సాఫ్ సీపీ సజ్జనార్ – ఆయేషా మీరా తల్లి

    December 6, 2019 / 05:22 AM IST

    దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశ�

    ఎన్ కౌంటర్ : దిశా కేసు..ఏ సమయానికి ఏం జరిగిందంటే

    December 6, 2019 / 02:51 AM IST

    దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన�

    పక్కా స్కెచ్.. ట్రాప్ చేసి, ప్రియాంక రెడ్డి ముక్కు మూసేసి చంపేశారు: సజ్జనార్

    November 29, 2019 / 02:41 PM IST

    వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై కీలక విషయాలని వెల్లడించారు సీపీ సజ్జనార్. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు తెలిపారు. ప్రియాంక రెడ్డిపై సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే నలుగురు చేసిన�

    ప్రశాంత్‌ రా ఏజెంట్ కాదు..దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు

    November 19, 2019 / 11:28 AM IST

    పాకిస్తాన్‌లో అరెస్టైన్‌ ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.

10TV Telugu News