Home » cricket
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెహ్వాగ్.. డిఫరెంట్ స్టైల్లో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరించడమే కాదు. కొత్త గెటప్లతో నవ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయింది. ధోనీని మోసేస్తూ వరుస ట్వీట్లతో మహీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధ�
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తలనొప్పిగా మారాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అయితే ఆ తలనొప్పి మంచిదేనని చెప్పుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో చక్కటి ఫామ్ కనబరుస్తున్న రిషబ్ పంత్… ఐసీసీ వరల్డ్
క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్�
హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్ బ్యాట్స్మెన్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్ మన్రో(72), సీఫెర్ట్(43)రాణించడంతో ఆతిథ్య �
న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన టీ20 ఫార్మాట్లో కివీస్ మహిళా జట్టు భారత్ను క్లీన్ స్వీప్ చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో స్వల్ప వ్యత్యాసమైన 2పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయి సిరీస్ను పేలవంగా ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన �
కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. సిరీస్లో మొదటిదైన తొ�
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడుతున్న రెండో ఫార్మాట్లో రెండో టీ20లో 7 వికెట్ల ఆధిక్యం దక్కించుకుని వ�
టీ20 స్పెషలిస్టుగా పేరొందిన హిట్ మాన్.. రోహిత్ శర్మ మరో రికార్డును పట్టేశాడు. షార్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. గతంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గఫ్తిల్ పేరిట ఉన్న 2272పరుగుల రికార్డును ఆక్లాండ్ వేదిక