Home » cricket
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మన్ ఎల్బీడబ్ల్యూపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కృనాల్ పాండ్య వేస్తున్న ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో న్యూజిలాండ్ బ్యా�
భారత్-కివీస్ల హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్లోనే అతి పెద్దదైన ఈడెన్ పార్క్ స్టేడియంలో రెండో టీ20ఆడేందుకు ఇరు జట్లు సమాయత్తమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కుంచుకున్
ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.
సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టించగలమని చెప్పి మరీ సిరీస్లను కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందు టెస్టు సిరీస్ విజయమనేది ఓ కల. అలాంటిది టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భార
క్రికెట్లో బ్యాటింగ్ పొజిషన్లో ఎవరు ఉన్నా.. అందిన బంతిని బౌండరీకి బాదాలనే ప్రయత్నిస్తారు. కనీసం వీలు కుదిరితే ఒక్క పరుగైనా చేయాలని కష్టపడతారు. కానీ, ఆ జట్టులో ఒకరు మినహాయించి మిగిలినవారంతా డకౌట్గా వెనుదిరిగారు. ఈ వింత ఆస్ట్రేలియా దేశీ�
ప్రాణాలు పణంగా పెట్టి మ్యాచ్ ఆడటమే ప్లేయర్లకు తెలిసిన పని. కానీ, ప్రాణాలకు తెగించి ఆడమని కాదు దాని ఉద్దేశ్యం. కివీస్ గడ్డపై మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు భారత ఆల్రౌండర్. న్యూజిలాండ్కు చెందిన గ్రీన్ ఐస్ల్యాండ్ క్రికెట్ క్లబ�
మహిళా క్రికెట్లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ అ�
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�
25 ఓవర్లు పూర్తయినా న్యూజిలాండ్ వంద పరుగులు చేయలేకపోయింది. రెండో వన్డే జరిగిన వేదికపైనే మ్యాచ్ జరుగుతున్నా ఏ మాత్రం మైదానంపై పట్టు సాధించలేకపోయింది. మార్టిన్ గఫ్తిల్(13), కొలిన్ మన్రో(7), కేన్ విలియమ్సన్(28)లకు పెవిలియన్ చేరారు. భువనేశ్వర్ కుమార్,
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చాలా విమర్శలు తట్టుకొంది. ఆ దేశ ప్రజలు స్టేడియంలో కూర్చొని విమర్శలు చేస్తున్నా.. విమర్శలు తట్టుకుని సిరీస్లను దక్కించుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పోలీస�