Home » cricket
దక్షిణాఫ్రికా వేదికగా ఆడుతున్న మ్యాచ్లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నోరు జారి 4 మ్యాచ్ల నిషేదాన్ని కొనితెచ్చుకున్నాడు. మ్యాచ్ గెలవాలనే ఆరాటంతో స్లెడ్జింగ్కు పాల్పడిన సర్ఫరాజ్ హద్దు మీరి ప్రవర్తించాడు. అవి కాస్తా ఐసీసీ దృష్టికి వెళ్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్ చేయడానికి పెట్టింది పేరు. వికెట్కీపర్గా ధోనీ నిల్చొంటే బ్యాట్స్మన్ గడగడలాడాల్సిందే. ఈ మెరుపు వేగం మరోసారి పనిచేసింది. కివీస్ వికెట్ను పడగొట్టి నిబ్బరంగా రివ్యూ కోరిన ధోనీకి థర్డ్ అ�
ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించ
న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండ�
ప్రపంచ కప్కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్కు మరో మింగుడుపడని విషయం. కొద్ది నెలల ముందే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలనం రేపిన డివిలియర్స్ బాటపట్టాడు మరో దక్షిణాఫ్రికా క్రికెటర్. శరీరం సహకరించడం లేదనే నెపంతో జోహాన్ బ
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ కోహ్లీ పరుగుల వరదకు హద్దూఆపూ లేకుండాపోయింది. దూకుడైన ఇన్నింగ్స్తో రెచ్చిపోతున్న విరాట్ అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. న్యూజిలాండ్తో తొలి వన్డే జరగడానికి ముందు వరకూ �
విజయవంతంగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం న్యూజిలాండ్ గడ్డపై మొదలైన వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. భారత బౌలర్లు విజృంభించిన వేళ కివీస్ విలవిలలాడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప�
మ్యాచ్ను గెలిపించేందుకు పోయి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన వన్డేలో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి కారణమైయ్యాడ
భారత్కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యా�
చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీ గాయపడ్డ�