Home » cricket
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ ప్రేయసి కూడా అతనికి చురకలు అంటించింది. కరణ్ విత్ కాఫీ షో టీవీ కార్యక్రమంలో నోరు జారిన పాండ్యా ఇప్పటికే రెండు మ్యాచ్ల నుంచి సస్పెన్షన్కు గురై మరో తీర్పు కోసం వేచి చ
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన
ఆడటమంటే ఏంటో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేర్పించాడంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, ఎంఎస్ ధోనీలు సూపర్ స్టార్లంటూ కొనియాడాడు. అటువంటి ధోనీకి నిర్ణయాత్మక వన్డేలో పలు అవకాశాల
నిర్ణయాత్మక వన్డేలో కీలకంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడని కొనియాడాడు. డకౌట్ �
ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరును ధోనీ పూర్తి చేసి చూపించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది.
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో ధోనీ సత్తా చాటాడు. క్రీజులో కుదురుకోవడానికే తటాపటాయిస్తున్న తరుణంలో అనుభవంతో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆడి
జపాన్ : పురుగులతో స్నాక్స్ ఏంటీరా బాబు…కానీ కొన్ని ప్రాంతాల్లో వీటినే ఆహారంగా తీసుకుంటుంటారు. జపాన్కి చెందిన 34 ఏళ్ల తోషియాకి తొమాడాకు ఓ ఆలోచన వచ్చింది. పురుగులతో స్నాక్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది ? అనుకున్నాడు. ఇతను బెలూన్ షాప్ నిర్వహిస్త�
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించి�
కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం.
అనుభవం గడిస్తున్న కొద్దీ పరిణతి రీత్యా.. పరిస్థితుల ప్రభావంతోనూ మనుషులలో సహజంగానే మార్పు సంభవిస్తుంది. కానీ, ధోనీ ఆటతీరులో 2009 నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం మార్పు రాలేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే చెప్పుకొస్తుంది. ఐసీసీ అధికారిక ట్వి�