Home » cricket
ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కివీస్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా తొలి వన్డేను నేపియర్ వేదికగా మొదలెట్టేసింది. ఈ మ్యాచ్కు జట్టు ఎంపిక విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టమైందట. ఇది కేవలం భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడ
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం మ్యాచ్కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా �
ప్రాణాలు నిలుపుకునేందుకు వెంటిలేటర్పై పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ జకోబ్ మార్టిన్ను ఆదుకునేందుకు క్రికెట్ ప్రపంచం కదిలొచ్చింది. డిసెంబరు 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్టిన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని ఊపిరితిత్తులు, కాలే�
ముంబై : బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ క్రికెటర్ అవతారం ఎత్తింది. సినిమాలలో బిజీ బిజీగా వుండే కత్రినా కైఫ్ క్రికెట్ ఆడటమేకాదు బాల్ ను బౌండరీలు దాటించింది. కత్రినా క్రికెట్ ఆట తీరు చూసిన గ్రౌండ్లో ఉన్నవాళ్లందరు కత్రినా బ్యాటింగ్ తీరు చూ�
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్.. కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్పై చేయి చేసుకున్న ఘటనపై ఇన్నాళ్లుగా కుమిలిపోతున్నాని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆ ఘటన జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపాడు. తాజ�
భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ �
ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా �
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య బాలీవుడ్ నటి అయిన ఫర్హీన్ ప్రభాకర్పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో మనోజ్ సతీమణి మనీ పర్సు, స్మార్ట్ ఫోన్లను ఆగంతుకులు దోచుకెళ్లారు. పోలీసులు, మనోజ్ ప్రభాకర్ వెల్లడించిన మరిన్ని వివరాల
చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లడంతో ధోనీకి ఎవరూ సాటిరారు. అతను క్రీజులో ఉన్నప్పుడు సమయాన్ని, బంతులను వృథా చేశాడని చాలా సార్లు భావించాను. అలా అనుకున్నప్పుడల్లా కొన్ని పవర్ఫుల్ షాట్లతో ఉత్కంఠతో కూడిన విజయాలను భారత్
పరుగుల యంత్రం.. ఆటపై అంకిత భావం.. మైదానంలో దూకుడైన స్వభావం ఈ లక్షణాల జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముందుంటాడు. లక్ష్య చేధనలో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ.. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దిగ్గజాలు సైతం అతనికి క్రికెట్ కం