Home » Crime News
ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు పొలంలో ఆమె విగతజీవిగా కనపడింది.
కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా దాన్ని నిజమైన బ్యాంక్గానే భావించి, మంచి జాబ్ దొరికిందని సంబర పడిపోయారు.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదుచేశారు.
తాను కొందరి పేర్లను రాసిపెట్టుకున్నానని, వారిని చంపేయాలనుకుంటున్నానని బెదిరించాడు.
బైఖేడా గ్రామానికి చెందిన సుందర్కు మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది.
నిమజ్జనం తర్వాత నెక్కల చెల్లంనాయుడు, పాటురి సాయి.. ఇద్దరు కలిసి ఓ చోట మద్యం సేవించారు.
ఈ అన్నదమ్ముళ్ల చోరకళకు ఎంతటి దుకాణం షట్టర్ అయినా.. ఇట్టే ఓపెన్ కావాల్సిందే. వీరి కళ్లల్లో పడితే ఆ సొమ్ము మాయం అవ్వాల్సిందే.
హత్యాచారం జరిగిన తరువాత బాధితురాలిపై వస్త్రాలు లేవని, శరీరంపై గాయాలున్నాయని..
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.