Home » Criticize
AP Minister Peddireddy criticizes SEC Nimmagadda Ramesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశా�
Bandi Sanjay criticizes MIM and TRS : హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నుంచి విముక్తి కల్పిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్ అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 18, 2020) హైదరాబాద్ చార్మిన
టీడీపీ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే ఉందని విమర్శించారు. చెప్పిన అబద్దాలను పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సజ్జల గురువారం (జూన్ 2, 1010) మీడియాతో మాట్లాడుతూ చం
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ట్వీట్లతో విచుకుపడ్డారు. సోనియా ఏపికి సమన్యాయం చేసిందని బాబు అంట�
భారతదేశంలో ఉన్న బీడీ కార్మికుల గోస ఏనాడైనా పట్టించుకున్నారా ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు చెబితే తనను తిడుతున్నారని..తాను నిజం చెప్పడం లేదా ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్�