cross

    ఒక్కరోజే 84వేల కరోనా కేసులు…ఒక్క న్యూయార్క్ లోనే ఏ దేశంలో లేనన్ని కేసులు

    April 9, 2020 / 06:46 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 15లక్షల 19వేల 195గా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 88వేల 529 నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య  కేవలం 3లక్షల 30వేల 862గా ఉంది. అయితే బుధవారం ఒక్కరోజే 84వేలకు �

    అమెరికాలో 3లక్షల 10వేలు దాటిన కరోనా కేసులు…రోజుకి వేల సంఖ్యలో మరణాలు

    April 5, 2020 / 06:17 AM IST

    చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలో

    అందమైన దేశం అలా : ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

    March 29, 2020 / 01:16 PM IST

    6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�

    వామ్మో బంగారం ధర : లెటెస్టు రేట్లు

    December 29, 2019 / 07:52 AM IST

    వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందన

    రూ.200 దాటిన కిలో ఉల్లి

    December 8, 2019 / 09:31 AM IST

    ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రా�

    అంతరిక్షంలో అరుదైన దృశ్యం

    November 12, 2019 / 01:59 AM IST

    అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. సోమవారం (నవంబర్ 11, 2019) బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లింది.

    LOC దాటి వస్తాం…పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

    September 30, 2019 / 08:42 AM IST

    పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �

    నిద్రిస్తున్న పాప పైనుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం

    May 9, 2019 / 11:18 AM IST

    యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం దగ్గర ఘోరం జరిగింది.

    గాలి గ్యాంగ్ కి రాహుల్ అధ్యక్షుడు : ఈసీని కలిసిన కేంద్రమంత్రులు

    April 12, 2019 / 11:35 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

    ఏది నిజం ఏది అబద్ధం : పాక్ అదుపులో భారత పైలెట్?

    February 27, 2019 / 09:32 AM IST

    భార‌త పైల‌ట్ ను అరెస్ట్ చేసిన‌ట్లు పాక్ చెబుతున్న‌దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �

10TV Telugu News