Home » Cyclone Montha
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
అనిల్ అనే వ్యక్తి మృతదేహం వరద నీటిలో కొట్టుకువచ్చింది.
హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం జరగ్గా.. పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం.
Montha Cyclone : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
జేసీబీలు, తాళ్ల సాయంతో బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అస్తవ్యస్తమైంది. కాజీపేట, వరంగల్, హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తుఫాను తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది.
'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి నిమ్మవాగులో ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. భారీ వర్షంలో నిర్లక్ష్యంగా వాగు దాటే�
ఈసారి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని కితాబిచ్చారు. కలెక్టర్లు సమర్ధవంతంగా పని చేశారని ప్రశంసించారు.