-
Home » Cyclone Montha
Cyclone Montha
ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తోంది, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది- జగన్
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
‘మొంథా’ ఎఫెక్ట్.. వరంగల్ జిల్లాలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య.. ఇప్పటికీ ప్రజల పరిస్థితి ఇలా..
అనిల్ అనే వ్యక్తి మృతదేహం వరద నీటిలో కొట్టుకువచ్చింది.
వామ్మో.. ముంచేసిన మొంథా.. ఏపీలో భారీ నష్టం.. ఎన్ని వేల కోట్లు అంటే..
హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం జరగ్గా.. పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం.
తెలంగాణలోని ఈ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. కుండపోత వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Montha Cyclone : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హనుమకొండలో వరద బీభత్సం.. ఇళ్లలోకి చేరిన నీరు.. సాయం కోసం బాధితుల వేడుకోలు..
జేసీబీలు, తాళ్ల సాయంతో బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తెలంగాణపైనా మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్..
తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అస్తవ్యస్తమైంది. కాజీపేట, వరంగల్, హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తెలంగాణకు తీవ్ర తుఫాను ముప్పు.. 'మొంథా తుఫాన్' ప్రభావంతో రెడ్ అలర్ట్ జిల్లాలివే!
తుఫాను తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..!
ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది.
'మొంథా' తుఫాను బీభత్సం: వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. పంట నష్టంతో రైతుల ఆవేదన
'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి నిమ్మవాగులో ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. భారీ వర్షంలో నిర్లక్ష్యంగా వాగు దాటే�
ముందే ప్లాన్ చేసుకున్నాం.. సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాం- మొంథా తుఫాన్పై సీఎం చంద్రబాబు
ఈసారి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని కితాబిచ్చారు. కలెక్టర్లు సమర్ధవంతంగా పని చేశారని ప్రశంసించారు.