Home » Davos
ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది.
భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వ పడుతున్నానని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఇలానే భారతీయులు ప్రపంచానికి సేవలు అందించాలని చెప్పారు.
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు.
దావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.
దావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని
‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను. నేను మోదీ మనిషినని వారికి చెప్పాను’�
దావోస్ పర్యటన ముగించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చారు.
యూకె, దావోస్ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్లో పర్యటించారు.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చివరి రోజు కూడా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.(KTR Davos Tour)
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.