-
Home » Davos
Davos
దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేష్.. ఫొటోలు వైరల్..
January 22, 2026 / 06:02 PM ISTదావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. వీరి మీటింగ్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తప్పిన ప్రమాదం.. దావోస్కు వెళ్తుండగా ఘటన
January 21, 2026 / 10:20 AM ISTDonald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
దావోస్లో ఏపీ ప్రభుత్వం రికార్డు ఒప్పందాలు..! రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బడా సంస్థ
January 21, 2026 / 08:02 AM ISTChandrababu Davos Tour : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా వీరి టూర్ విజయవంతం కొనసాగుతోంది.
దావోస్లో తెలంగాణకు జాక్పాట్.. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయంటే..
January 23, 2025 / 04:36 PM ISTఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది.
భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు
January 21, 2025 / 11:23 PM ISTభారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వ పడుతున్నానని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఇలానే భారతీయులు ప్రపంచానికి సేవలు అందించాలని చెప్పారు.
దావోస్ వేదికగా పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ, తెలంగాణ రేసు..!
January 21, 2025 / 07:54 PM ISTఅభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు.
దావోస్లో స్పీడ్ పెంచిన చంద్రబాబు బృందం.. లక్ష్మీమిట్టల్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
January 21, 2025 / 10:16 AM ISTదావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం దావోస్ టూర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
January 19, 2025 / 09:33 AM ISTదావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని
Maharashtra CM: తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధాని నాకు చెప్పారు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి
January 20, 2023 / 09:23 AM IST‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను.…
YS Jaganmohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సీఎం జగన్
May 31, 2022 / 10:27 AM ISTదావోస్ పర్యటన ముగించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చారు.