Home » dead bodies
గుజరాత్లోని వడోదరలో గల ఒక స్మశానవాటికలో మహారాష్ట్రకు చెందిన కన్నయ్యాలాల్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. కానీ కరోనా కష్టం అన్నీ చేయాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. దీంతో ఈ శ్మశసానికి కరోనాతో చనిపోయినవారి మృతదేహాల అంత్యక్రియలకు సంబంధి
దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ పరిస్థితి ఘోరంగా తయారైంది. కరోనా బాధితులను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు.
కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున�
Gold smuggling case in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో బంగారం చోరీ కేసును పోలీసు చేధించారు. కారు ప్రమాదంలో బంగారు వ్యాపారులు మృతి చెందిన కేసులో.. బంగారం చోరీకి గురైనట్లు బంధువులు ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు…. మృతుల నుంచి సుమారు 2 కిలోల 300 గ్రాము
dead bodies reached to Hyderabad : విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని హైదరాబాద్లోని షేట్పేటకు తీసుకొచ్చారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు, కుటుంబ
investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు ఇస
love couple suicide: జగిత్యాల జిల్లా హైదర్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగిన ప్రేమజంట ఆ తర్వాత ఉరేసుకుంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోనికి వెళ్లి చూశారు. దీంతో ఈ ఘోరం వెలుగుల�
maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వి
mother children death in vizianagaram: ఆమెది ఓ అందమైన జీవితం. భర్త, ఇద్దరు కూతుళ్లతో దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సీన్ కట్ చేస్తే.. ఓ రోజు ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు చెరువులో శవాలుగా ప్రత్యక్షమయ్యారు. సాయంత్రం వేళ బయటకు వెళ్లిన ఆ ముగ్గురు.. తెల్లారేసరికి వ�
శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�