Home » dead bodies
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కో�
కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. �
నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర
కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని పెంచుతుంది. రోడ్డుపై కరోనా రోగులు కుప్పకూలినా..ప్రాణాలు కోల్పోయినా సాయం పట్టడం సంగతి పక్కన పెడితే కన్నెత్తి చూడటానికి కూడా జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల క�
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖనన�
ప్రకాశం జిల్లా యరజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలకు గ్రామస్తులు అంగీకరించ లేదు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామంలో భార�
కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవ
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం
తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో