Home » dead bodies
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల
తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
దిశ నిందితులు మృతదేహాలు చూడాలని ఉంది ఆమె తల్లి అన్నారు. తమ బిడ్డను అత్యంత పాశవికంగా చిదివేసి..తమ కలలను కల్లలు చేసిన దుర్మార్గుల శవాల్ని చూడాలని ఉందని దిశ తల్లి తెలిపారు. ప్రజల పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..దుర్మార్గుల అరాచాక�
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ
కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు... మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి