Home » dead bodies
కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. వైరస్ తీ�
దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం
సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం... పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
దిశ ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు
చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ కు గురైన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం(డిసెంబర్ 9,2019) సాయంత్రం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చ
దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. * ఎన్కౌంటర్ చేశారు… ఇప్పుడు మృతదేహ�
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరల�