Home » dead bodies
తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరల�
బోటు ప్రమాద ఘటనలో గోదావరి గాలింపులో పురోగతి లభించింది. బోటు ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించింది. అత్యాధునిక స్కానర్లతో గాలింపు చేపట్టగా.. స్కానింగ్లో
గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బా
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన
హైదరాబాద్: లంగర్ హౌజ్లో మృతదేహాల కలకలం చెలరేగింది. మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం సంచలనం రేపింది. మహిళలను చంపిన