Home » dead bodies
కొవిడ్ తో పోరాడి ప్రాణాలతో తిరిగొస్తుందనుకుని ఎదురుచూసిన భార్య కరోనాతో చనిపోయింది. మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించడంతో ఆ వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
Ganga River : భారతదేశంలో ఓ వైపు కరోనాతో జనాలు అల్లాడుతుంటే..మరోవైపు..ఈ వైరస్ బారిన పడిన మృతదేహాలు కొట్టుకొస్తుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా కాటుకు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది ఈ మహమ్మారి. కనీసం
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్
యమునా నదిలో డజన్ల కొద్దీ శవాలు కొట్టుకొస్తూ కనబడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఘటనతో గ్రామస్థుల్లో ప్రాణాంతక వైరస్ పై భయం రెట్టింపు అయింది. స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో కొవిడ్-19 మృతులను..
మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో నీచానికి ఒడిగడుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. తాజాగా ఓ ముఠా చేసిన పాడు పని సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? వీళ్లసలు మనుషులేనా
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
కరోనావైరస్తో మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది.
కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.