Home » delhi cm arvind kejriwal
ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ పంజాబ్ లోని ఆటోడ్రైవర్ ఇంటికెళ్లి భోజనం చేశారు. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ వార్త చూసి మందుబాబులు షాక్ గురవతున్నారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 16 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కావడం ఏంటీ ?
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. రేషన్ స్కీమ్పై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)న�
ఢిల్లీలో చేసిన అభివృద్ధిని బీహార్ రాష్ట్రంలో చేసి చూపిస్తామంటోంది AAP. పాట్నాలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఆకర్షిస్తున్నాయి. కేజ్రీవాల్ కృష్ణుడు అవతారంలో ఉండి..బీహార్ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్లుగా ఉంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, �
కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ విధులను నిర్వహిస్తూ కరోనా యోధులుగా సేవలు చేస్తున్నారు డాక్టర్లు, పారిశుద్ధ్యకార్మికులు,పోలీసులు. ఈ మాట మనం ప్రతీ రోజు ఫోనులో వింటూనే ఉంటున్నాం. ఈ క్రమంలో వారు కరోనా �
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ముందుజాగ్రత్తగా ఆయనకు కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇవాళ(జూన్ 9,2020) కేజ్రీవాల్ కు కరోనా నిర్ణారణ పర�