-
Home » development works
development works
Rajanna Temple: రాజన్న ఆలయం చుట్టూ వివాదం.. ఎందుకిలా?
May 15, 2025 / 09:15 PM ISTఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండడంతో జూన్ నెలలో భీమేశ్వరాలయంలో అభిషేకాలు, అన్నపూజాలు, కోడె మొక్కులు జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం
June 10, 2024 / 06:34 PM ISTప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.
వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారు- సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
January 24, 2024 / 12:53 AM ISTవైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
కార్యరంగంలోకి దిగిన మంత్రులు...శాఖల వారీగా వేగిరంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
December 11, 2023 / 07:55 AM ISTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు కార్యరంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు…
PM Modi : మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. నేడు నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
October 3, 2023 / 07:27 AM ISTనిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493…
PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
August 6, 2023 / 12:57 PM ISTతెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లలో అభివృద్ధిపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
August 6, 2023 / 11:20 AM ISTఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.
PM Modi Tour : జులై 7, 8 తేదీల్లో తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
July 5, 2023 / 02:44 PM ISTతెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
Expo 2020 : దుబాయ్ ఎక్స్పో నిర్మాణంలో ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు
October 3, 2021 / 02:56 PM ISTవరల్డ్స్ ఫెయిర్ కోసం దుబాయ్ చేస్తున్న నిర్మాణ పనుల్లో 3 కార్మికులు మృతి చెందారని, 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.
CM Jagan : రూ.400కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
July 9, 2021 / 02:50 PM ISTఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో