Discharge

    శశికళ రీ ఎంట్రీ ఇస్తారా?

    January 31, 2021 / 01:20 PM IST

    Shashikala a political re-entry : అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలైన తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. దీంతో తమిళనాడు

    రజనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, వీడియో

    December 27, 2020 / 03:33 PM IST

    Rajini Discharge from hospital : సూపర్ స్టార్ రజనీ అభిమానులకు వైద్యులు గుడ్ న్యూస్ వినిపించారు. అభిమానుల పూజలు ఫలించాయి. తమ అభిమాన నటుడు క్షేమంగా తిరిగి రావాలని అనుకున్న వారికి శుభవార్తే. అన్ని రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని, 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఆసుపత్ర�

    కరోనాతో బాధపడుతూ 222 రోజులు ఆస్పత్రిలోనే..

    December 21, 2020 / 09:38 PM IST

    person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలే�

    కరోనాను జయించిన హీరో రాజశేఖర్

    November 9, 2020 / 09:43 PM IST

    rajasekhar recovered corona : కరోనా బారిన పడిన నటుడు రాజశేఖర్ కోలుకున్నారు. 20 రోజులకు పైగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం (నవంబర్ 9, 2020) డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 23న కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు చికత్స కొనసాగిస్తున్నారు. కాగ�

    ఏపీలో కరోనా 1935 కొత్త కేసులు..1052 డిశ్చార్జ్

    July 14, 2020 / 06:01 AM IST

    ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�

    కరోనా బాధితులకు ఇలానే చికిత్స చేయాలి, డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు

    April 21, 2020 / 04:24 AM IST

    కరోనా బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి? ఏయే మెడిసిన్ వాడాలి? ఏ ఆసుపత్రిలో చికిత్స అందించాలి? ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలి? బాధితులను ఏ

    గుడ్ న్యూస్, కడపలో కరోనా నుంచి కోలుకున్న 13మంది

    April 16, 2020 / 09:15 AM IST

    ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్‌స్పాట్‌గా కేంద్రం

    కోలుకున్న రోగులకు మళ్లీ కరోనా

    April 9, 2020 / 05:16 PM IST

    దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ �

    గుడ్ న్యూస్ : 14వేల కరోనా పేషెంట్లు కోలుకుంటున్నారట…డిశ్చార్జ్ కూడా

    February 19, 2020 / 11:06 AM IST

    కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�

    అవన్నీ పుకార్లే : ICU నుంచి నటి నస్రత్ డిశ్చార్జీ

    November 19, 2019 / 08:49 AM IST

    పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ నస్రత్ జహాన్‌ ఐసీయూ నుంచి డిశ్చార్చి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడిన నస్రత్.. ఆదివారం రాత్రి (నవంబర్ 17, 2019) అపోలో గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సోమ

10TV Telugu News