Home » Discharge
Shashikala a political re-entry : అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలైన తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. దీంతో తమిళనాడు
Rajini Discharge from hospital : సూపర్ స్టార్ రజనీ అభిమానులకు వైద్యులు గుడ్ న్యూస్ వినిపించారు. అభిమానుల పూజలు ఫలించాయి. తమ అభిమాన నటుడు క్షేమంగా తిరిగి రావాలని అనుకున్న వారికి శుభవార్తే. అన్ని రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని, 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఆసుపత్ర�
person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలే�
rajasekhar recovered corona : కరోనా బారిన పడిన నటుడు రాజశేఖర్ కోలుకున్నారు. 20 రోజులకు పైగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం (నవంబర్ 9, 2020) డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 23న కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు చికత్స కొనసాగిస్తున్నారు. కాగ�
ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�
కరోనా బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి? ఏయే మెడిసిన్ వాడాలి? ఏ ఆసుపత్రిలో చికిత్స అందించాలి? ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలి? బాధితులను ఏ
ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్స్పాట్గా కేంద్రం
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ �
కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�
పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ ఐసీయూ నుంచి డిశ్చార్చి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడిన నస్రత్.. ఆదివారం రాత్రి (నవంబర్ 17, 2019) అపోలో గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సోమ