Home » disha encounter
Disha Encounter Film : కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపేయాలని.. దిశ కేసు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై.. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ను కలిశారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా
RGV- Disha Encounter Movie: మొన్న ప్రణయ్, అమృతల కథ ఆధారంగా ‘మర్డర్’ మూవీతో కాంట్రవర్శీ క్రియేట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు యావత్ భారతదేశంలో కలకలం రేపిన హత్యాచార ఘటన ఆధారంగా.. ‘దిశా ఎన్కౌంటర్’ అనే సినిమా తెరకెక్కించాలని రెడీ అయ్యాడు.
Disha encounter: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఏం మాట్లాడినా వివాదమే.. ఏం చేసినా వివాదమే. యదార్ధ సంఘటనల ఆధారంగా తనదైన స్టైల్లో సినిమాలు తెరకెక్కించే వర్మ.. యావత్ భారతదేశంలో కలకలం రేపిన హత్యాచార ఘటన ఆధారంగా.. ‘దిశా ఎన్కౌంటర్’ అనే సినిమా తెరకెక్కించా�
Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యా�
Disha Encounter First Look: కొద్దికాలంగా వాస్తవిక సంఘటనల ఆధారంగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తోన్న కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా సంఘటనను బేస్ చేసుకుని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దిశా ఎన్కౌంటర్’కు సంబంధ�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందంతోపాటు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెం
దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయ�
దిశ నిందితుల ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తు నాలుగో రోజుకు చేరింది. ఈ మేర ఆ సమయంలో నిందితులతో పాటు ఉన్న పోలీసులను మంగళవారం విచారిచంనున్నట్లు సమాచారం. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఎ
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటా�
దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో విచారణ జరుపుతుండగా నిందితులపై ఎన్ కౌంటర్ జరి