Home » DISMISS
వాళ్లంతా ప్రభుత్వ డాక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని డాక్టర్లుగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ డాక్టర్ అంటే సాలరీ కూడా భారీగానే ఉంటుంది. నెల నెల ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా, డ్యూటీలకు మాత్రం రావడం లేదు. విధు�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని పవన్ పిటి�
నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. గత నెలలో అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుని రివ్యూ చేయాలని కోరుతూ ఇప్పటివరకు దాఖలైన 18 పిటిషన్లను గురువారం (డిసెంబర్-12,2019) సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్ ఇండియా ముస్ల�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్కు ఇవాళ(నవంబర్-15,2019) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టేసింది. మా
తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరి, తిరిగి భారత్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద�
వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తి�