Home » earthquake
న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్పూర్న్ నగరంలో భూకంపం సంభవించింది.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాను బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం సంబవించిన భూకంపం నుంచి ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ లో భూమి కంపించింది.
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరు దేశాల్లో భూకంపం సంభవించి వారం రోజులు అవుతుంది. కూలిన భవనాల శిథిలాల కింద చిక్�
సిక్కింలో భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి13,2023) తెల్లవారుజామున 4:15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయింది.
సాయంత్రం 04.18 గంటలకు, నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ (జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల
టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది.
గుజరాత్ లోని సూరత్ లో భూమి కంపించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసి తెలిజేసిన నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్ ఉపఖండంలో కూడా భూకంపాలు సంభవిస్త�
టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాకిస్థాన్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు సంభవిస్తాయి? ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల ధాటిక�
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర�