-
Home » Eatala Rajendar
Eatala Rajendar
బండి Vs ఈటల.. లక్ష్మణ్ Vs అరవింద్.. బీజేపీలో అసలేం జరుగుతోంది? నేతల మధ్య ఎందుకీ ఫైట్?
ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. కానీ కమలం పార్టీ నేతల మధ్య బయటకు రాని అంశాలు చాలానే ఉన్నాయట.
బీజేపీలో ఆగని ఆధిపత్య పోరు..! ఆ ముగ్గురు టార్గెట్ గా ఈటల ఈటెలు..! ఎందుకు..
ఆ ముగ్గురికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈటల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆఫీస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్.. అలాంటి పరిస్థితి రాదు.. సందర్భం వస్తే నేను ఏంటో తెలుస్తుంది..
Eatala Rajendar : కరీంనగర్లో పోస్టర్లు వేస్తున్నారు. వాటిని మాపార్టీ వారు కూడా షేర్ చేస్తున్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు.. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీ మారడం సాధ్యం కాదని నేనే చెప్పిన అని ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? రోజుకో నేత సెన్సేషనల్ కామెంట్స్తో రచ్చ రచ్చ..
ఆయన పెట్టిన పోస్ట్పై కాకుండా ఆ పోస్ట్ పెట్టడానికి దారితీసిన పరిస్థితులపైన చర్చించాలంటున్నారట ఇంకొంతమంది బీజేపీ శ్రేణులు. ఇంతకూ ఆయన చేసిన పోస్ట్ ఏంటంటే..ఒక పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన నాయకుడిని లీడర్ అంటారు..ఎదగడం కోసం పార్ట
కడుపులో కత్తులు పెట్టుకుని నాపై కుట్రలు చేస్తున్నారు.. బీజేపీలో ఈటల వ్యాఖ్యల కలకలం.. పార్టీ అధ్యక్షుడు కీలక ఆదేశాలు..
వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్న ఈటల.. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని అనుచరులతో అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలు..
బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.
ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోంది- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.
కవిత కారు దిగాల్సిందే, బీఆర్ఎస్లో కొనసాగే అవకాశమే లేదిక- 10టీవీ ఇంటర్వ్యూలో ఈటల సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.
సీఎం రేవంత్ను ఎవరైనా మెచ్చుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎంపీ ఈటల రాజేందర్
ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు.
బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..! కారణం అదేనా..
ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.