Home » Education
158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.
ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి విజయలక్ష్మి వెల్లడించారు. ఎప్పటిలానే అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ సెకండియర్లో 75 శాతం అమ్మాయిలు…అబ�
బ్యాంక్ జాబ్ సాధించాలని చూస్తున్న వారి కోసం గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖా�
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి ఏప్రిల్ 1కి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. కానీ
ఏన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సూచన చేశాడు. అక్కడ జరుగుతున్న హింస తగ్గాలంటే ఏం చేయాలో చెప్పాడు ఈ హీరో. జస్ట్ కాశ్మీర్ యూత్కు సరైన విద్య అందిస్తే చాలు అని ఒక్క ముక్కలో చెప్పాడు. ఇతను నటించిన సినిమాలు �
డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లామా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్ – 2019 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 22వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించా
ఏపీ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం(మార్చి-6-2019) ప్రారంభమైంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 12న ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కాగా, ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం(మార్చి-5.2019) నుంచి ప్రారం�
హైదరాబాద్: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు