Home » Eetela Rajendar
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల�
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే
రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి �
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదని మంత్రి ఈటెల చెప్పడం దారుణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. పాల్వంచ మండలంలోనే ఒక్క నెలలో 18 మంది చనిపోయారని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సింగ్, ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది
తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం న
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. అటు రాజకీయాన్ని.. ఇటు సెంటిమెంట్ను అనుసరిస్తూ తండ్రి బాటలోనే అడుగులేస్తున్నారు. కేసీఆర్ సెంటిమెంట్కు అనుగుణంగా.. ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ