Home » elephant
మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తన
ఏనుగులు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవు. కానీ ఓ ఏనుగు వ్యక్తికి ప్రాణబిక్ష పెట్టింది. తాజాగా ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఓ ఏనుగు దగ్గర కేకలు పెడుతున్నవారిని చూసి గజరాజుకు ఎక్కడలేని కోపం వచ�
ఆర్మీ క్యాంటిన్లోకి ఏనుగు చొరబడి నానా రచ్ఛ చేసింది. బెంగాల్లోని హసీమరా ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంటిన్లోకి ప్రవేశించిన ఏనుగు అక్కడి ఫర్నీచర్ను అటుఇటు విసిరేస్తూ హడావుడి చేసింది. ఒక కిచెన్ లోకి నడుచుకుంటూ ఖాళీ భోజనశాలలో ప్రవేశించడంతో �
భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఏనుగు చెట్టు ఎక్కడమే అరుదైన విషయమైతే అది పనసపండు తినడానికి అని తెలిశాక మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనను ఓ నెటిజన్ ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఏనుగులు సాధారణంగానే పనసపండు ఇష్టపడతాయి. వాసనను ఇట్టే పసిగడతాయి. ఓ పన�
కోజికోడ్: పెళ్లి చేసుకోటానికి కేరళ వచ్చిన ఎన్నారై పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆతర్వాత బెయిల్ పై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఆర్కే సమీష్ అనే ఎన్నారై పారిశ్రామిక వేత్తకు కేరళలో�
తిరువనంతపురం : సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తోంది. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానిగురై మృతి చెందారు. తాజాగా కేరళలో ఓ యువకుడి సెల్ఫీ మోజు అ�
అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు.
జల్పాయిగురి: అడవిలో ప్రయాణిస్తుండగా స్కూటర్ మీద నుంచి కింద పడిపోయిన బాలికను ఏనుగు రక్షించిన వైనం పశ్చిమబెంగాలో లోని జల్పాయిగురిలో జరిగింది. గ్రామాలపై పడి ప్రజలపై దాడి చేసిన ఏనుగులను ఇంతవరకు చూశాము, కానీ…. సాటి ఏనుగుల గుంపు నుంచి ఓ బ�
కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.