Home » end
manual scavenging to end in India వందల ఏళ్ల నుంచి భారత్ లో మ్యాన్హోల్స్ను చేతులతోనే శుభ్రపరిచే విధానం (మాన్యువల్ స్కావెంజింగ్)కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇక ఈ అనారిక పద్దతులకు స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి తప్పనిసరిగా సెప్టిక్
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ డిసైడ్ అయింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని రైల్వే శాఖ స్పష�
జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు ఈరోజే. దీంతో భారత జట్టు టోర్నమెంట్కు దూరం అయ్యింది. కోట్లాది మంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సూర్యగ్రహణంతో తగ్గుతుందా? సూర్యుని ద్వారా వచ్చింది
కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు యూరప్ దేశమైన స్లోవేనియా ప్రకటించింది. గత రెండు వారాలుగా దేశంలో రోజుకు రెండు కేసులు మాత్రమే నమోదు చేస్తున్నామని.. క్రమంగా కరోనాను పూర్తిగా అంతమొందించినట్లు స్లోవేనియా ప్రభుత్వం తెలిపింది. కరోనా ఖతం చేయడంతో శు
కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగటం తగ్గటం లేదు. ఈ వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గత నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ తో దిగ్గజ సంస్ధలు అన్ని కూడా మూతపడ్డాయి
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�
బిగ్ బీ అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల తాను చేసిన ఓవరాక్షన్ కు పశ్చాత్తాపపడుతున్నానని సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం(ఫిబ్రవరి-18,2020)ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు మా నాన్న గారి వర్థంతి. అమితాబ్ బచ్చన్ గారి నుంచి �
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గానూ 81 ఓట్లు పోల్ అయ్యాయి.