Home » end
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ వి�
లోక్సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది.
తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం టీడీపీకి సవాల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
నామినేషన్ల స్క్రూటినీ ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. అంతా బాగానే ఉన్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరగడం, ప్రతిపక్ష అభ్యర్థుల అభ్యంతరాలతో కాసేపు హైడ్రామా నెలకొంది. నారా లోకేష్ నామినేషన్పై కూడా అభ్యంతరం వ్యక్తం కా
భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �
మంగళగిరిలో గ్యాంగ్ రేపు, హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది.
హైదరాబాద్ : మనకు తెలియకుండానే మానవ మనుగడకు కీటకాలు ఎంతగానో తోడ్పడతాయి. కీటకాల వల్ల మనం పండించే పంటలకు ఎంతగా లాభం ఉంటుందో..మనిషి పంటల కోసం వినియోగించే రసాయినాల వల్ల కీటకాలకు అంతకంటే ప్రమాదం ఏర్పడుతోంది. పరపరాగ సంపర్కానికి నిదర్శనంగా తెల�