end

    మళ్లీ రెండేళ్లకు : నేటితో ముగియనున్న మేడారం జాతర

    February 8, 2020 / 03:42 AM IST

    మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా

    మూగబోయిన మైకులు : మున్సిపల్ ఎన్నికలు 22న ఓటింగ్

    January 20, 2020 / 12:14 PM IST

    తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు 48 గంటల్లో జరుగనున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసింది. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్‌లలో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడింది. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు పోలింగ్

    ఉరి తీయాల్సిందే : హాజీపూర్‌ కేసులో ఉరిశిక్షకు శ్రీనివాస్‌రెడ్డి అర్హుడే 

    January 7, 2020 / 01:37 AM IST

    సంచలనం సృష్టించిన హాజీపూర్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.

    నెలాఖరులో తీర్పు : హాజీపూర్ వరుస హత్యల కేసు

    December 19, 2019 / 06:47 AM IST

    హాజీపూర్ వరుస హత్య కేసులో విచారణ ముగిసింది. ఫోరెన్సిక్ రిపోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పోలీసులు అందచేశారు. సెల్ టవర్ లోకేషన్, కీలక సాక్ష్యాలను అందచేశారు. మొత్తం రెండు నెలల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. 300 మంది సాక్షులను వాంగ�

    హుజూర్‌నగర్‌లో ముగిసిన పోలింగ్ : 85 శాతానికి పైగా పోలింగ్‌

    October 21, 2019 / 11:36 AM IST

    హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

    October 16, 2019 / 10:44 AM IST

    అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�

    మందిరమా-మసీదా : ఫైనల్ తీర్పుకి సుప్రీం రెడీ..అయోధ్యలో 144సెక్షన్

    October 14, 2019 / 05:15 AM IST

    వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం త�

    డెడ్ లైన్ బేఖాతర్ – విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులు – కొత్త నియామకాలకు సన్నాహాలు

    October 5, 2019 / 12:50 PM IST

    ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు విధుల్లో చేరాలని లేకపోతే వారిని తొలగిస్తామని హెచ్చరించింది. సర్కార్ డెడ్ లైన్ ను పట్టించుకోలేదు ఆర్టీసీ కార్మికులు. విధుల్లో చేరలేదు. సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ క్రమంల

    ముగిసిన ఐదోదశ పోలింగ్

    May 6, 2019 / 12:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ

    దీక్ష విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్ 

    May 3, 2019 / 07:32 AM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. నిమ్స్ లో దీక్ష చేస్తున్న ఆయనకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇంటర్మీడ

10TV Telugu News