Home » ENG vs IND 4th test
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు.
నాలుగో టెస్టు ముగిసిన తరువాత టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ధ్రువ్ జురెల్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది
భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల అసాధారణ పోరాటం వల్లే తాము గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు బెన్స్టోక్స్.
మాంచెస్టర్లో భారత్ అద్భుతం చేసింది.
నాలుగో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు టీమ్ఇండియా గట్టిగానే పోరాడుతోంది.
వచ్చిన అవకాశాన్ని టీమ్ఇండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇంగ్లాండ్ సినీయర్ ఆటగాడు జోరూట్ ప్రస్తుతం భీకరఫామ్లో ఉన్నాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా పోరాడుతోంది.