Home » Fire Accident
హైదరాబాద్లోని నాంపల్లి యం.జే మార్కెట్లో శనివారం(12 అక్టోబర్ 2019) తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది ఫైర�
దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై
ఉత్తర ప్రదేశ్ లోని మిరేచి పట్టణంలో శనివారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి
నగరంలోని పారిశ్రామిక వాడల్లో అగ్ని ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య్యం వల్లో..షార్ట్ సర్క్యూట్ వల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జీడిమ
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన
ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సెప్టెంబర్6 మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం పై ఆగివున్న ఒక ఎక్స్ ప్రెస్ రైల్లోని పవర్ కార్ లో మంటలు చెల రేగాయి. రైలు 8 వ నెంబరు ప్లాట్ ఫాం పై నిలిపి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పవర్ కార
ఓఎన్జీసీ కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 7గంటలకు జరిగిన ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఐదుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యూరన్ ప్లాంట్ వద్ద ఉన్న వరద నీటి డ్రైనేజీలో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కస
ఒంగోలులోని రీబటన్ టైర్ల గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని…మంటలు ఆర్పేందుకు మూడు గంటలుగా శ్రమిస్తున్నారు. షార్ట్సర్క్యూట్తోనే అగ్ని ప్రమ�
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో అగ్నిప్రమాదం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమైపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉరులీ దేవాచీలోని ఓ బట్టల దుకాణంలో గురువారం (మే9)తెల్లవారుజామున మంటలు చెలరేగ
హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో జీవీకే 108 అంబులెన్స్ ల ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు క�