Home » Fire Accident
మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి 29, 2019) తూప్రాన్లో జరిగిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్రావు ప్రసంగిస్తుండగా ఒక్కసార
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్ల, పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం సాయంత్రం ఒక కెమికల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఎండ వేడి బాగా ఉండటంతో గోడౌన్ లోని కెమికల్ డ్రమ్ములోంచి మంటలు చెలరేగి ప్రమా
తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్�
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ భవన్ లోని సీజీవో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధ�
హైదరాబాద్: ఐకియా స్టోర్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని సెల్లార్ వన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగ రావడంతో ఉలిక్కిపడ్డ కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. పొగరావడంతో అప్రమ
కైరో : కైరో రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనంలో 20మంది మృతి చెందారు. మరో 40మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సబ్బంది ఘట
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని స్కై బ్లూ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో
హైదరాబాద్: వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతుంటాయి. వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు అప్పుడద నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. (ఫిబ్రవరి 24) అర్థరాత్రి చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీ ఎస్ఈఆ�
చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు త�
బెంగళూరులోని ఎయిరో ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లకుపైగా దగ్ధమయ్యాయి.