Home » Fire Accident
వరంగల్ : వరంగల్ జిల్లా ములుగులోని కోస్టల్ కనస్ట్ర క్షన్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టైర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరే�
గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలక
ముంబై పాట్లిపడ గుడ్ బండార్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని ఓ పోర్షన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ
హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు చిరంజీవి ఫాంహౌజ్లో అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని ఫాంహౌజ్లో సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసి సెట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో సెట్ తగలబడు�
తూర్పుగోదావరి యు.కొత్తపల్లి మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అ
పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నేవీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
హైద్రాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం లోని 7 వ అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఓ పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బం�
చిత్తూరు కలెక్టరేట్లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి.
ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.