Found Dead

    ఇద్దరి ప్రాణాలు తీసిన లాఫీంగ్ గ్యాస్ !

    March 7, 2020 / 02:09 AM IST

    లాఫింగ్ గ్యాస్ ఇద్దరు ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్, ఆయన స్నేహితురాలు చనిపోయారు. మాస్కోలోని ఒక ప్లాట్‌లో వీరు విగతజీవులై కనిపించారు. లాఫింగ్ గ్యాస్ వల్లే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. స్టాని

    బ్రిటన్‌లో మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి

    February 12, 2020 / 04:15 AM IST

    అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్

    అనుమానాస్పద స్థితిలో ఫేమస్ టీవీ సెలబ్రిటీ మృతి

    December 24, 2019 / 02:51 AM IST

    వంటల ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ చనిపోయి కనిపించింది. జాగీ జాన్ ఇం�

    కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

    February 24, 2019 / 12:17 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

    మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

    February 3, 2019 / 05:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�

    మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

    February 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�

    క్రిమినల్‌ కౌన్‌..? : జయరాంపై విష ప్రయోగం!

    February 3, 2019 / 02:02 AM IST

    విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�

10TV Telugu News