Home » gajuwaka
credit apps harassment: మీకు క్షణాల్లో అప్పు ఇచ్చి ఆపదలో ఆదుకుంటామంటూ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రాణాలు తీస్తున్నాయి క్రెడిట్ యాప్స్. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ దందాను కొనసాగిస్తున్నాయి. మూడు వేల నుంచి 20 వేల వరకు రుణాలను అందిస్తున్నా�
10 lakhs check to varalakshmi family: విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత సోమవారం(నవంబర్ 2,2020) పరామర్శించారు. రూ.10లక్షల చెక్ ని వారి కుటుంబానికి ఇచ్చారు. ప్రేమోన్మాది అఖిల్ సాయికి శిక్ష
Pawan Kalyan responds on student murder : గాజువాకలో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, హత్య ఘటన బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవా�
police rescue 6 year old boy from kidnappers : విశాఖలోని, గాజువాక ఆటోనగర్లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఒక్కసారిగా కలకలం రేపింది. రాజస్తాన్కు చెందిన నరేష్ యాదవ్ అనే వ్యక్తి విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపుతున్నారు. వ్యాపార అవసరాల కోసం ఓ వ్యక్తి వద్ద 40 లక్షల రూపాయలు అప్ప�
విశాఖలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెట్రోల్ అంటుకుని మంటల్లో కాలిబూడద: గాజువా�
సార్ మేము ఆ వ్యాపారి దగ్గర చికెన్ తీసుకున్నాం..మాకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయోమో చెక్ చేయండి అంటున్నారు గాజువాకలోని ఓ కాలనీ వాసులు. ఎందుకంటే చికెన్ అమ్మిన వ్యక్తికి కరోనా లక్షణాలు రావడమే కారణం. ఏపీలో కరోనా భయపెడుతోంది. రోజు రోజుకు కేసులు ఎ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే
జనసేన పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చెయ్యడంతో ఆ పార్టీ ఇబ్బందులకు గురవుతుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మరో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సన్నిహితులు గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత �
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకి పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందనే విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందు
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..