Home » gajuwaka
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..? ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన
ఎన్నికల నోటిఫికేషన్ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసే�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఓటింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడితే.. అందరి చూపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది. తొలిసారి జనసేన ఎన్ని
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.
ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ అంటే ప్రత్యేకం కింద లెక్క. ఆ ప్రత్యేకం ఏమిటన్న విషయం జనాలకు తెలిసినా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లానే మెగా బ్రదర్స్ ఎందుకు ఎంచుకున్నారు? కాపు ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారా? మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తారని ఆశించారా? నాగబాబు రాకతో నర్సాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదా? కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా నాగబ
రాజకీయం తెలియదంటారా ? జనసేనా సత్తా ఏంటో చూపిస్తానని ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమది మార్పు కోసమే పోరాటమన్నారు. జనసేనలో పట్టుమని 10 మంది నాయకులు లేరని ఆనాడు నేతలు విమర్శించారన్నారు. ఈ పార్టీలో ని�
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం(మార్చి 21, 2019) విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నే