Home » Galwan
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి మన జవాన్
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�
తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత
చైనా ఆర్మీ తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు నిర్థారించింది. లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో జూన్ 15న లడఖ్ లో జరిగిన ఘర్షణల్లో తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు చైనా ఆర్మీ ప్రకటించింది. ఘర్షణ తర్వాత తమ వైపు ప్రాణ నష్టం జరిగిందని చైనా
గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు
లద్దాఖ్ లోని గాల్వన్లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే
చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది లఢక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఒక బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్తో సహా ముగ్గురు భారతీయ సైనికులను చైనా దళాలు చంపేశాయి. భారతదేశం మరియు చైనా మధ్య మే నెల ప్రారంభం నుంచి, లడఖ్ సరిహద్దు సమీపంలో వాతావరణం చాలా ఉద్రిక