Home » General Elections 2019
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
పాట్నా : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాల్లో గెలిచి మోడీని ప్రధానమంత్రిని చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�
హైదరాబాద్: ఈవీఎం లను ఎవరూ హ్యాక్ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్
అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. వీటిలో ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది. అధికారంలోకి వ
కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణా లో సామాజిక ఉద్యమకారుల కార్డును ప్రయోగించబోతోందా? గుజరాత్ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుందా ? ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు క�
ఏపీ రాజకీయాల్లో ఒకేసారి దాదాపు ఒక తరం మొత్తం పదవీ విరమణకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా తనకంటే తన కొడుక్కో…. కూతురికో టిక్కెట్టిస్తే చాలని మాట్లాడుతుండడమే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లా నేతలు కూడా దాదాపు ఇదే పల్లవిని �
ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు. దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయన