General Elections 2019

    ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

    March 4, 2019 / 12:01 PM IST

    ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�

    బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం.

    March 4, 2019 / 10:31 AM IST

    పాట్నా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లో  గెలిచి మోడీని  ప్రధానమంత్రిని  చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు.  తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�

    ఈవీఎం లను హ్యాక్ చేయలేరు : సీఈవో రజత్ కుమార్ 

    March 2, 2019 / 02:45 AM IST

    హైదరాబాద్‌: ఈవీఎం లను ఎవరూ హ్యాక్‌ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటింగ్‌ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే  అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం  హైదరాబాద్

    బీసీ ఓట్లకు వైసీపీ గాలం : ఆదివారం ఏలూరులో బీసీ గర్జనసభ

    February 16, 2019 / 11:42 AM IST

    అమరావతి:  ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల‌ ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జ‌గ‌న్. వీటిలో ముఖ్యంగా బీసీల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హిస్తోంది. అధికారంలోకి వ

    వర్కవుట్ అయ్యేనా : తెలంగాణ కాంగ్రెస్.. గుజరాత్ తరహా ప్లాన్

    February 9, 2019 / 06:34 AM IST

    కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో  తెలంగాణా లో సామాజిక ఉద్యమకారుల కార్డును ప్రయోగించబోతోందా? గుజరాత్‌ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుందా ? ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు క�

    అనంత ఎన్నికల్లో యూత్ : రిటైరవుతున్న సీనియర్లు

    February 2, 2019 / 02:21 PM IST

    ఏపీ రాజకీయాల్లో ఒకేసారి దాదాపు ఒక తరం మొత్తం పదవీ విరమణకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా తనకంటే తన కొడుక్కో…. కూతురికో టిక్కెట్టిస్తే చాలని మాట్లాడుతుండడమే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లా నేతలు కూడా దాదాపు ఇదే పల్లవిని �

    ఏపీలో ఒంటరి పోరు: ఢిల్లీలో తేల్చి చెప్పిన చంద్రబాబు

    February 1, 2019 / 01:51 PM IST

    ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు.  దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయన

10TV Telugu News