Home » GHMC
చిన్నారి సుమేధ ఘటన కళ్లముందు కదలాడుతుండగానే.. హైదరాబాద్ సరూర్నగర్లో మరో గల్లంతు ఘటన రిపీట్ అయింది. నవీన్ బాబు(46) అనే ఎలక్ట్రీషియన్ వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన నవీన్ కోసం 15గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సెర్చ్ ఆపరేషన్లో ఎన్�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ బిల్లు Telangana State Building Permissions Approval and Self Certification System (TS-bPASS) కు శాసనసభ ఆమోదం తెలిపింది. టీఎస్ బీపాస్ చట్టం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల పర�
భయపడినట్టే జరిగింది. ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో ప్రతాపం చూపుతోంది. ఆ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే డబుల్, త్రిబుల్ అవుతున�
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావం మామూలుగా లేదు. ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఉపాధి లేక ఆదాయం లేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా కూలీలు, నిరుపేదలపై తీవ్రమైన ప్రభావం పడింది. అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభుత్వ ఖజానాకు వచ�
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�
హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతం సాగర్ నిండుకుండలా మారింది. వరద పరిస్థితిని ఎప్పట�
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. కరోనావైరస్ సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టనుంది.. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ వెల్లడించారు. �
వివాదాస్పద, సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వరుసగా రెండోసారి జరిమానా విధించింది. వర్మ తాజా చిత్రం ‘పవర్స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్ఎంసీ సె�
హైదరాబాద్ లో Male Nurse కు రెండోసారి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఒక్కసారి వైరస్ వచ్చి…తగ్గిన అనంతరం..రెండోసారి..రాదని అనుకున్నారు..కానీ ప్రస్తుతం Male urse కు మరోసారి వైరస్ సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోలుకున్న రోగి మరోసారి వైరస్ బారిన పడ
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�